-
Home » CBI Probe
CBI Probe
సింగరేణిలో పెద్ద స్కాం.. హైకోర్టు, సీబీఐకి వెళ్తామన్న హరీశ్ రావు
ఇటీవల దుమారం రేపిన సింగరేణి వివాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఒకదాని తర్వాత మరొక ఇష్యూతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్కు నోటీసులు ఇస్తారా?
అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మరోసారి హాట్ టాపిక్గా వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొత్త మలుపు
కొన్ని అంశాలపై మాత్రం ఇన్వెస్టిగేషన్కు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
Odisha Train Accident Probe:ఒడిశా రైల్వే సిగ్నల్ ఇంజినీర్ అదృశ్యం..ఇంటిని సీజ్ చేసిన సీబీఐ
ఒడిశా ట్రిపుల్ రైలు ప్రమాద దుర్ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ రైలు ప్రమాదం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు....
CBI Probe: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి
మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. "బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి
Viveka Case: ఆ అజ్ఞాతశక్తి ఎవరు? అందుకే అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేదా?: వర్ల రామయ్య
Viveka Case: అవినాశ్ రెడ్డి తండ్రిని అరెస్టు చేసినప్పటికీ, అవినాశ్ ను అరెస్టు చేయకపోవడంపై వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు.
Rachamallu Siva Prasad Reddy: ఆమెతో ఫొటో దిగితే నేరం చేసినట్టా.. అందుకే విశాఖ రావాల్సివచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే
Rachamallu Siva Prasad Reddy Seek CBI Probe: రసపుత్ర రజనీ దొంగనోట్లతో దొరికింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. డైరెక్టర్ పదవి నుండి తొలగించాం. ఆమె నాతో ఫోటో దిగితే..
CBI Probe: సీఎం కేజ్రీవాల్ భయపడ్డారు: బీజేపీ
పాత పద్ధతి ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దీనిపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ''సీబీఐ విచారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం భయపడింది. అవినీతి బయటపడిపోతుందని భావించింద�
Amit Shah : ఇది రాజకీయ హత్యే.. బీజేపీ కార్యకర్త మృతిపై సీబీఐ విచారణ జరపాలి : అమిత్ షా డిమాండ్
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేవైఎం నేత అనుమానాస్పదంగా మృతిచెందాడు. బీజేపీ కార్యకర్త అర్జున్ చౌరాసియా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
AP High Court : నెల్లూరు కోర్టు చోరీ కేసు సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వకూడదన్న హైకోర్టు..అభ్యంతరం లేదన్న ఏపీ ప్రభుత్వం
నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి..విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు ఎందుకు అప్పగించకూడదు? అని ప్రశ్నించింది. దీనికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఏపీ ప్రభుత్వం తెలిపింది.