Home » CBI Probe
కొన్ని అంశాలపై మాత్రం ఇన్వెస్టిగేషన్కు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఒడిశా ట్రిపుల్ రైలు ప్రమాద దుర్ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ రైలు ప్రమాదం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు....
మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. "బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి
Viveka Case: అవినాశ్ రెడ్డి తండ్రిని అరెస్టు చేసినప్పటికీ, అవినాశ్ ను అరెస్టు చేయకపోవడంపై వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు.
Rachamallu Siva Prasad Reddy Seek CBI Probe: రసపుత్ర రజనీ దొంగనోట్లతో దొరికింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. డైరెక్టర్ పదవి నుండి తొలగించాం. ఆమె నాతో ఫోటో దిగితే..
పాత పద్ధతి ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దీనిపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ''సీబీఐ విచారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం భయపడింది. అవినీతి బయటపడిపోతుందని భావించింద�
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేవైఎం నేత అనుమానాస్పదంగా మృతిచెందాడు. బీజేపీ కార్యకర్త అర్జున్ చౌరాసియా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి..విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు ఎందుకు అప్పగించకూడదు? అని ప్రశ్నించింది. దీనికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణ అవసరం లేదంటూ ఏజీ వాదించగా హైకోర్టు ఏకీభవించింది.
ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్సింగ్కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ పరమ్బీర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్ని బుధవారం బాంబే హైకోర్టు