Home » CBI
దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఢిల్లీ వేదికగా కొన్ని రోజులుగా బాధితురాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
మణిపూర్ అల్లర్ల కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఒకటవ తేదీన ప్రకటించారు. అంతకు ముందు ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పరిస్థి�
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అనివాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. కౌంటర్ పిటీషన్ లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది.
ఆ లేఖను వైఎస్ వివేక ఒత్తిడిలో రాసినట్లు ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ తేల్చింది.
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం అయింది. 10 మంది సభ్యుల సీబీఐ బృందం సోమవారం బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి ట్రిపుల్ రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే అధికారి తెలిపారు.�
రైల్వే సిబ్బంది పనేనా? లేక బయటివారి పనా?
అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీంకు వెళ్లనున్న సిబిఐ
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ఆర్డర్లో సీబీఐ విచారణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.