Home » CBI
రెండు కుటుంబాల మధ్య దశాబ్ధాల విబేధాలు ఉన్నాయని 2019 జులైలో అవినాశ్ పై తనకు అనుమానం మొదలైందని చెప్పారు. వివేక మృతి విషయం బయటికి రాకముందే తన కుమారుడికి తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని తెలిపారు.
హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండవచ్చని చెప్పారని తెలిపారు. అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండవచ్చని తెలిపారని వెల్లడించారు.
వివేకా హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నాయని, ఆధారాలు లభించలేదని అలాగే ఆధారాలు చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ అతని ప్రమేయం నిర్ధారణ కాలేదని తెలిపింది.
వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు మూడో సప్లమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేశారు. సీబీఐ మూడో చార్జీషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రా�
సుశాంత్ సింగ్ కేసులో సిబిఐకి బలమైన ఆధారాలు దొరికాయి అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Viveka Case : వివేకా కేసులో ముగిసిన అవినాశ్ రెడ్డి విచారణ
తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాఫ్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది.
గాలి జనార్ధనరెడ్డికి సీబీఐ షాక్