Home » cbse
జూలై 31 లోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
కరోనా వైరస్ కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ సహా పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు త�
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఉంటాయా లేదా అనే అనుమానం విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఏపీలో పరీక్షలపై ప్రభుత్వ�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్ సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కా�
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.
10,12వ తరగతి ఎగ్జామ్స్ విషయంలో వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ పరీక్షల విషయంలో క్లారిటీ ఇచ్చింది CBSE. ఏప్రిల్-1న ప్రకటించిన విధంగానే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పెండింగ్ లో ఉన్న 10,12వ తరగతి మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్�
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెల
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా జరగాల్సిన జేఈఈ,సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే CBSE, ICSE, ISC పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5 నుంచి 11వ