Home » cbse
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 92.71గా ఉందని సీబీఎస్ఈ తెలిపింది. cbse.gov.in, results.cbse.nic.in వెబ్సైట్లలో విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్లను ఎంటర్ చేసి ఫలిత
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
CBSE single board exams : సీబీఎస్ఈ విద్యార్థులకు శుభవార్త.. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ఏడాదిలో ఒకసారి మాత్రమే సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
సీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్-2 పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి థియరీ పరీక్షలు జరుగనున్నాయి. ఆఫ్లైన్ మోడ్లోనే...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సీబీఎస్ఈ రెండవ టర్మ్ బోర్డ్ పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నట్లు బుధవారం (ఫిబ్రవరి 9) నోటిఫికేషన్ విడుదల చేసింది.
10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ బోర్డు పరీక్షలపై గురువారం సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నవంబర్- డిసెంబర్లో ఆఫ్లైన్ విధానంలో 10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతాయని
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
సీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్లు ఇవ్వొద్దని
కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది.
తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 4,9 తరగతుల్లో తప్పనిసరి సబ్జెక్ట్ గా తెలుగు ఉండాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.