cbse

    కరోనా భయం…మార్చి-31వరకు పాఠశాలలకు సెలవులు

    March 5, 2020 / 01:26 PM IST

    ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంట. ద

    JEE Main ఇక తెలుగులో

    January 15, 2020 / 03:29 AM IST

    JEE Main పరీక్షలు తెలుగులో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు�

    CBSE ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

    December 20, 2019 / 10:04 AM IST

    సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గ్రూప్ A, గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మెుత్తం 357 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు నవంబర్ 15,2019 న ప్రారంభమైంది. తాజాగా CBSE దరఖాస్తు గడువు పెంచింది. ఇప్ప

    CBSE ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూలు రిలీజ్

    November 6, 2019 / 10:14 AM IST

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (CBSE)  10, ఇంటర్ విద్యార్ధుల ప్రాక్టికల్స్ ఎగ్జామ్ తేదీలను  విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం జనవరి 1, జరుగుతాయి. ఫిబ్రవరి 15 నుంచి CBSE మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి.  ఈ సంవత్సరం ఇంటర్ మెయిన్ ఎగ్జా�

    CBSE టెన్త్ రిజల్ట్స్: 13 మంది స్టూడెంట్స్ కు 499/500

    May 6, 2019 / 10:18 AM IST

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 6వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు. 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 4.40 శాతం అధికంగా పాస్ పర్సంటేజీ పెరిగింది. ఫలితాల్లో మొత్తం

    నేడే CBSE పదోతరగతి ఫలితాలు

    May 6, 2019 / 08:53 AM IST

    పదోతరగతి తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం (మే 6న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదలకానున్నాయి. మార్కులకు బదులు గ్రేడింగ్ విధానంలోనే పదోతరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించనుంది. ఫలితాలను cbseresults.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో �

    CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

    May 2, 2019 / 08:14 AM IST

    సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు గురువారం (మే2, 2019) విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, అదే రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 499/500 మార్

    CBSE విద్యార్థులకు మూడు కొత్త సబ్జెక్టులు

    March 25, 2019 / 10:18 AM IST

    CBSE విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి పాఠ్యాంశాల జాబితాలో మూడు కొత్త సబ్జెక్టులు వచ్చి చేరనున్నాయి. CBSE పాఠశాలల బోధన ప్రణాళికలో కృత్రిమ మేధ, యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. ఈ మూడు కూడా విద్యలో భాగం కానున్నాయి. ఇటీ�

    జనవరి 08 నుండి జేఈఈ మెయిన్స్ పరీక్షలు

    January 7, 2019 / 04:13 AM IST

    రేపట్నించి నాలుగురోజులపాటు జేఈఈ మెయిన్స్ పరీక్షలు

10TV Telugu News