Home » celebrities
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోటిమందితో స్వాగతం - డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్..
సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరఢా ఝుళిపించారు. సినిమా దర్శకులు, నిర్మాతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఈ దాడులు జరిగాయి. ఆదాయం తక్కువగా చూపి టాక్స్ ఎగ్గొట్టారనే కారణంతో.. వంశీ క్రియేషన్స్, హాసిన
మహారాష్ట్ర, హర్యానా, హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 52 స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల�
మూకదాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓఝాపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. కేసు దురుద్దేశపూర్వకమై
బిజెపి మరో వివాదానికి పరోక్షంగా తెర తీసింది. సామూహిక దాడులను అరికట్టాలంటూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసినందుకు 49మంది సెలబ్రెటీలపై బీహార్ లోని ముజఫర్ లో దేశద్రోహం కేసు నమోదు అయింది. రామ్ చంద్ర గుహా, మణిరత్నం, అపర్ణ సేన్లతో సహా ప్రముఖులపై �
నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం
మల్టీ లెవల్ మార్కెటింగ్ ‘క్యూనెట్’ కేసులో సినిమా ప్రముఖులకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేసిన సైబరాబాద్ పోలీసులు పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. క్యూనెట్ ఫ్రాంచైజీ విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్�
హైదరాబాద్ : చిరునవ్వులు చిందించే చిన్నారుల్ని చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. కల్మషం లేని వారి నవ్వులు..ఏ బాధ్యతలు లేని వారి స్వేచ్ఛ..పసి వయసైనా తమ చుట్టు ఏం జరుగుతుందో మాత్రం గమనిస్తు..అనుకరిస్తు..అన్నింటిని ఇట్టే పసిగట్టేసే వారి తెలివితే�