Central Election Commission

    కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు

    April 10, 2019 / 06:31 AM IST

    రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గోపాల కృష్ణ ద్వివేదితో సీఎం చంద్రబాబు భేటీ కాన్నున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటు ఫిర్యాదు చేయనున్నారు.

    పోలీస్ అధికారుల బదిలీలు: ఈసీని కలవనున్న టీడీపీ నేతలు

    March 27, 2019 / 09:52 AM IST

    అమరావతి : ఏపీలో పోలీస్ అధికారుల బదిలీల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సాయంత్రం 5.30గంటలకు టీడీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీ�

10TV Telugu News