Home » Central Election Commission
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మళ్లీ ప్రారంభమైంది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికలకు 2021, మార్చి 23వ తేదీ మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా? అని అధికార పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించడంతో ఈ ఖాళీ ఏర్పడింద�
ఎగ్జిట్ పోల్స్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. (అక్టోబర్ 21, 2019) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీస
APలో ఎన్నికలు ముగిసినా ఇంకా హీట్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘ కార్యలయానికి క్యూ కడుతున్నారు నేతలు. ఒకరిపై ఒకరు కంప్లయింట్స్ చేసుకుంటున్నారు. EVMలపై అనుమానాలున్నాయని..ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి
విజయవాడ : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. వరుసగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయనీ ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఏప్ర
టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. చంద్రబాబు లేవనెత్తిన అంశాలపై ఈసీ వివరణ ఇచ్చింది. టీడీపీ తరపున టెక్నికల్ టీమ్ హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్ తో చర్చించేందుకు సిద్ధమని చెప్పిం�
కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.