CEO

    ప్రజారోగ్యమే భద్రత : సురక్షితమని తేలితే..కరోనా వ్యాక్సిన్, కంపెనీలు సంతకాలు

    September 9, 2020 / 07:03 AM IST

    ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�

    ట్రంప్ దెబ్బకు టిక్ టాక్‌ సీఈవో రాజీనామా

    August 27, 2020 / 10:01 PM IST

    టిక్ టాక్‌ కంపెనీ సీఈవో కెవిన్ మాయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్ టాక్‌పై ప్రపంచమంతా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేయడంతో కెవిన్ మాయర్ తన రాజీనామా ప్రకటించారు. కెవిన్ రాజీనామాను గౌరవిస్తున్నట్

    ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న గూగుల్!

    July 13, 2020 / 04:47 PM IST

    ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడిం

    India ఉద్యోగులకు TikTok సీఈఓ స్పెషల్ మెసేజ్

    July 1, 2020 / 04:57 PM IST

    టిక్ టాక్ సీఈఓ ఇండియాలో పని చేస్తున్న తమ ఉద్యోగులకు లెటర్ రాశారు. ఇండియా ప్రభుత్వం తొలగించిన 59యాప్ లలో చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ఒకటి. అత్యధికమైన ఎకానమీ తెచ్చిపెడుతున్న యాప్‌కు జూన్ 15 తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. గల్వాన్ లోయలో అమర�

    ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశ కోల్పోరాదు : సుందర్ పిచాయ్

    June 8, 2020 / 08:16 PM IST

    ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. టెక్నికల్ అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కల

    స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు

    May 18, 2020 / 07:46 AM IST

    కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�

    మూడు రోజుల్లో నాలుగు మరణాలు.. షాక్‌లో బాలీవుడ్..

    May 1, 2020 / 11:46 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కుల్మీత్ మక్కర్ గుండెపోటుతో కన్నుమూశారు..

    BMW ఇండియా సీఈవో కన్నుమూత

    April 20, 2020 / 01:37 PM IST

    జ‌ర్మ‌నీకి చెందిన  ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం BMW భారత సీఈవో రుద్రతేజ్ సింగ్(45) మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం(ఏప్రిల్-20,2020) ఉదయం కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్�

    ఇకపై ఆ విమానాల్లో ఫుడ్ సర్వీస్ ఉండదు

    April 10, 2020 / 07:31 AM IST

    లాక్‌డౌన్ ప్రభావం.. ముందుగా, భారీగా పడిన పరిశ్రమ ఏవియేషన్. ఎయిర్ లైన్స్ ద్వారా రాకపోకలు నిలిపేసి విదేశాల నుంచి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించి ఇండియా. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్చి 25నుంచి ఏప్రిల్ 14వరకూ 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రక�

    న్యూస్ పేపర్లు ముట్టుకుంటే..కరోనా వైరస్ రాదు!

    March 27, 2020 / 02:25 AM IST

    కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. కానీ ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫలానాది ముట్టుకున్నా..తాకినా..ఈ వైరస్ ఆటోమెటిక్ గా శరీరంలోకి ప్రవేశిస్తుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానమైంది వార్

10TV Telugu News