Home » CEO
ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఓవైపు ఈ కేసులో అసలు సూత్రదారులు ఎవరు.. డేటా లీకేజీ వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతూనే సీఈవో అశోక్ కోసం వేట ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇవ్వగా.. వాటికి అశోక్ స్పందించలే�
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
లోక్ సభ, శాసనసభల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల సీఈవోలు అలర్ట్ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు బిజీ బిజీ అయిపోయారు. లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్ష
పుట్టినప్పుడు ఏది తీసుకరారు.. చచ్చినప్పుడు ఏది తీసుకపోరు అంటారు. పుట్టిన అప్పటినుంచి ఎన్నో కోట్లు గడించినా.. చివరికి చచ్చాక ఆరు అడుగులు స్థలం తప్ప ఏది వెంట రాదని అంటుంటారు.
ముంబై : జాబుల కోసం వెయిట్ చేసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్వ్యూల కోసం సిద్ధంగా ఉండండి..ఎందుకంటే వివిధ కంపెనీలు భారీగా ఉద్యోగ ప్రకటనలు చేయనున్నాయి. గతేడాదితో పోలిస్తే 31 శాతం అధికంగా నియామకాలు జరపాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. మెర్సర్ �
గ్రామంలో అభివృద్ధి ఏం చేశారని నిలదీసిన ఇద్దరు యువకులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాధానం షాక్ కొట్టినంత పనైంది.
కోల్కతా : కొత్త సంవత్సరంలో ఫ్లై మైబిజ్ సంస్థ మహిళా ఉద్యోగుల కోసం సరికొత్త కానుక ఇచ్చింది. నెలసరి సమయంలో మహిళా ఉద్యోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..చెప్పుకోలేరు..శారీరకంగా..మానసికంగా నలిగిపోతు..ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇటు ఆఫీస్ పను