CEO

    Tv9 CEO పదవి నుంచి రవిప్రకాష్ తొలగింపు

    May 9, 2019 / 08:04 AM IST

    TV9 సీఈవోగా రవిప్రకాష్ ను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిన Tv9 సీఈవో రవిప్రకాశ్‌ను.. ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించాలని Tv9 యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. టీవీ ఛానల్ నిర్వహణ తన ఇష్టారాజ�

    ఏపీలో రీ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి 

    May 5, 2019 / 03:21 PM IST

    అమరావతి : ఏపీలో ఐదు స్థానాల్లో రేపు జరిగే రీపోలింగ్ కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవిఎం లు మోరాయించిన వెంటనే తగిన చర్యలు తీసుక

    కడప జిల్లాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : 3 థియేటర్లు సీజ్ 

    May 3, 2019 / 03:54 PM IST

    కడప: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా  ప్రదర్శించిన 3 సినిమా హాళ్లను ఏపీలో అధికారులు సీజ్ చేశారు.  సినిమా ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా  థియేటర్ల  లైసెన్స్ లు రద్దయ్యాయి.   ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణం�

    తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ ఎన్నికలను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

    April 24, 2019 / 09:42 AM IST

    అమరావతి:  ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి  ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.  ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియో

    నమో టీవీ కంటెంట్ ను ఢిల్లీ సీఈవోకి సమర్పించిన బీజేపీ

    April 13, 2019 / 12:27 PM IST

    కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది.

    కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు

    April 10, 2019 / 06:31 AM IST

    రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గోపాల కృష్ణ ద్వివేదితో సీఎం చంద్రబాబు భేటీ కాన్నున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటు ఫిర్యాదు చేయనున్నారు.

    పక్కా నిజం : ట్విట్టర్ సీఈవో జీతం రూ.100

    April 10, 2019 / 03:49 AM IST

    సోషల్‌ మీడియా మధ్యవర్తిత్వంతో కూడిన టెక్నాలజీ. నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్‌ మీడియా పరిచయం ప్రతి ఒక్కరికి సులభం అయింది.

    నిజామాబాద్ లో EVMలు లేవు : బ్యాలెట్ ద్వారా పోలింగ్

    March 25, 2019 / 03:30 PM IST

    హైదరాబాద్‌ :  ఏప్రిల్ 11 న తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు  సంబంధించి అందిన సమాచారం మేరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌  చెప్పారు. నిజామాబాద్‌ లోక్ సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయని, రైతు�

    సోమవారం నోటిఫికేషన్ : నామినేషన్ల ప్రక్రియ మొదలు

    March 17, 2019 / 02:42 AM IST

    హైదరాబాద్:  ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌ కోసం  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్‌  చెప్పారు.  మార్చి 18 సోమవారం  నోటిఫికేషన్‌ జారీ చేసి ఆ వెంటనే నామినేషన్ల  ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన �

    మండలి ఎన్నికల లీవు : అందరికీ కాదు..వారికే

    March 14, 2019 / 03:20 AM IST

    కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి మార్చి 22వ తేదీన ఎన్నికలు జరుగున�

10TV Telugu News