Home » CEO
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం
బ్యాంకుల్లో జరిగే దొంగతనాల కంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టే వారి జాబితానే ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నాచితకా లోన్లు తీసుకున్నవారి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు కోట్లలో రుణాలు ఎగ్గొడితే కోర్టులకెక్కి న్యాయం కోసం పడిగాప�
Tv9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. టీవీ9 సంస్థ బ్యాంకు అకౌంట్ల నుంచి అక్రమంగా రూ. 18 కోట్ల నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం కంప్లయింట్ చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 5వ తేదీ ఉదయం రవి�
వన్ ప్లస్ కంపెనీ సెప్టెంబర్ 26న కొత్త స్మార్ట్ టీవీని రిలీజ్ చేయబోతోంది. వన్ ప్లస్ స్మార్ట్ టీవీతో పాటు వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7టీ ప్రో మొబైల్స్ కూడా లాంచ్ చేయనుంది.
పరాయి దేశంలో మనుగడ సాగించడమే కాదు, పొరుగుదేశంలో సీఈవోగా ఎదిగాడు మరో హైదరాబాద్ వాసి. అఫ్ఘనిస్తాన్కు చెందిన ఇస్లామిక్ బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా హైదరాబాద్ పాత బస్తీలోని చంచల్ గూడ్ కు చెందిన హఫీజ్ సయ్యద్ మూసా కలీం ఫలాహి ఎంపిక�
జెట్ ఎయిర్ వేస్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO),చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) అమిత్ అగర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేశారని మంగళవారం(మే-14,2019) జెట్ తెలిపింది.సోమవారం నుంచే ఆయన రాజీనామా అమల్లోకి వచ్చ
ఐటీసీ కంపెనీ చైర్మన్గా సంజీవ్ పురిని నియమితులయ్యారు. శనివారం ఐటీసీ చైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.దీంతో సంజీవ్ పురిని చైర్మన్ గా నియమిస్తూ బోర్డ్ డైరక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయ�
ITCగ్రూప్ కి సుదీర్ఘకాలంపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించిన యోగేష్ చందర్ దేవేశ్వర్(72) కన్నుమూశారు.కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(మే-11,2019)తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్ కి భార్య,కొడుకు ఉన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అయిదు రోజుల పాటు శలవుపై వెళ్ళారు. ఈనెల 11 నుంచి 15 వరకు ఆయన శలవులో ఉంటారు. 16 వ తేదీ తిరిగి విధులకు హాజరవుతారు. కేబినెట్ మీటింగ్ కు సంబంధించి సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ ఖారా
టీవీ9 సంస్థను కొత్త యాజమాన్యం టేకోవర్ చేసింది. బోర్డు మీటింగ్ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఈవో, సీవోవోగా ఉన్న రవి ప్రకాష్, మూర్తిల తొలగింపునకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. టీవీ 9 కొత్త సీఈవోగా కన్నడ హెడ్ గా బాధ్యతలు నిర్వహి