-
Home » CERT-In
CERT-In
మొజిల్లా ఫైర్ఫాక్స్, క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. అర్జెంట్గా మీ బ్రౌజర్ అప్డేట్ చేసుకోండి.. హ్యాకర్ల నుంచి సేఫ్గా ఉండాలంటే?
Indian Government : మొజిల్లా ఫైర్ఫాక్స్, క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు బిగ్ అలర్ట్.. హ్యాకింగ్ రిస్క్.. ఇప్పుడే మీ బ్రౌజర్ అప్డేట్ చేసుకోండి.
క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు హై-సెక్యూరిటీ రిస్క్.. మీ పర్సనల్ డేటా డేంజర్లో.. వెంటనే బ్రౌజర్ అప్డేట్ చేసుకోండి..!
Chrome Users Risk : గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరిక.. హ్యాకర్లు మీ సిస్టమ్ను హ్యాక్ చేసే రిస్క్ ఎక్కువగా ఉంది. భద్రతాపరమైన లోపాలకు సంబంధించి హెచ్చరిస్తోంది.
క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. హైరిస్క్లో మీ డేటా.. ఇప్పుడే బ్రౌజర్ అప్డేట్ చేసుకోండి..!
Google Chrome : గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు బిగ్ అలర్ట్.. విండోస్, మ్యాక్, లైనక్స్లోని భద్రతా లోపాలను వెంటనే ఫిక్స్ చేయాలి.
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. డెస్క్టాప్ యూజర్లకు హైరిస్క్..!
Google Chrome Risk : లేటెస్ట్ వల్నరబిలిటీ నోట్ (CIVN-2024-0231)లో డెస్క్టాప్ గూగుల్ క్రోమ్ యూజర్ల భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే అనేక లోపాలను (CERT-In) గుర్తించింది. మీ డేటాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే?
ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు సెక్యూరిటీ వార్నింగ్.. మీ డివైజ్లను వెంటనే ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి!
CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్లో అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ భద్రతా లోపం కారణంగా డివైజ్ల్లో సులభంగా ఇంజెక్ట్ కాగలదు. ఇందుకోసం ఆర్బిటరీ కోడ్ని రన్ చేస్తుంది.
Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ బ్రౌజర్ వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు..!
Google Chrome Users : ఫిషింగ్ అటాక్స్, డేటా ఉల్లంఘనలు, మాల్వేర్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కలిగించే వెబ్ బ్రౌజర్ నిర్దిష్ట వెర్షన్లలో హై రిస్క్ బగ్స్ గురించి CERT-In గూగుల్ క్రోమ్ (Google Chrome)యూజర్లను హెచ్చరిస్తోంది.
Google Chrome Update : భారతీయ గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?!
మీ పర్సనల్ కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. భారత్లోని గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.
కోవిడ్ ఫ్రీ టెస్ట్ ల ఈ మెయిల్ వచ్చిందా జాగ్రత్త…! తెరిచారా…గోవిందా…….
కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కొవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు.
పెద్ద ఎత్తున సైబర్ దాడులు.. జాగ్రత్తగా ఉండండి: కేంద్రం హెచ్చరికలు
వ్యక్తిగత డేటా మరియు ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి COVID-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దేశంలో నేటి నుంచి అతి పెద్ద సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ�