Home » chahal
చాహల్తో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ చూసిన మిస్టరీ గర్ల్ ఎవరంటే?
సోషల్ మీడియాలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.
న్యూజిలాండ్ గడ్డపై పర్యాటక జట్టు భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్తో 2-0ఆధిక్యానికి చేరింది టీమిండియా. తొలి టీ20లో 204పరుగుల లక్ష్యాన్ని చేధించిన కోహ్లీసేన.. రెండో టీ20లోనూ స్వల్ప లక్ష్యమైన 133పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చే�
న్యూజిలాండ్ గడ్డపై భారత్ శుభారంభాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆద్యంతం బౌలర్ల హవా నడిచినా భారత బ్యాట్స్మెన్ కివీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చే�
న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది.
న్యూజిలాండ్ గడ్డపై ఆడిన తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు క్రీజులో కుదురుకునేందుకు అవకాశమివ్వకుండా 38 ఓవర్లలో 157 పరుగులకే కట్డడి చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నా �
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. టాపార్డర్లో కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా 30 పరుగులకు మించి స్కోరు చేయలేకపో�