Home » Chandrababu Naidu
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
: ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సంతాపం తెలియజేశారు.
వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు.
విశాఖపట్నంలోని టీసీఎస్ ఏర్పాటుకు క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రెండు రాష్ట్రాల మధ్య పెద్దఎత్తున విభజన వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి భూమి కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారట.
జగన్ సీఎంగా ఉండి ఉంటే పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీవైపు చూసేవారా అని అడిగారు.
2025 సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ప్రత్యేక వీడయోను షేర్ చేసి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ అధికారికంగా ఎలాంటి నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించొద్దని, కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని
తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని యల్లమందలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.