Home » Chandrababu Naidu
గత సర్కార్ ప్రతిపాదించిన ప్రకారం లక్షా 61 వేల సచివాలయ ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. లక్షా 27వేల మంది మాత్రమే ఉన్నారట.
జగన్ పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టాలంటూ బాధితులకు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తోంది టీడీపీ.
తాను తమ ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణమని తెలిపారు.
హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని గుర్తుచేశారు.
Anam RamNarayana Reddy: రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు చంద్రబాబు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
పార్టీకి కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర అని అన్నారు.