Home » Chandrababu Naidu
రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కనపెట్టేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ల గురించి వారు మాట్లాడుతున్నారని అంబటి చెప్పారు.
దావోస్ లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని
విందు సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ లపై అమిత్ షా, చంద్రబాబు, లోకేశ్ తదితరుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న చంద్రబాబు.. పొత్తులపై ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నారు.
ఈ నెల చివర్లో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తానని చంద్రబాబు చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే పవన్ సీఎం పదవి ఆశలు వదులుకున్నారా అన్న చర్చ జరుగుతోంది.
స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు.
అందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు విధివిధానాల జారీకి ఆమోదం.
మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి చివరికి ఏదీ లేకుండా అమరావతిని సర్వ నాశనం చేశారు.