Home » Chandrababu Naidu
వాళ్లు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని వివరిస్తే ఆటోమేటిక్గా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది.
"నేను యువతకు ఒకటే చెబుతున్నా.. ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పాను" అని చంద్రబాబు అన్నారు.
విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ..
"సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి, సంక్షేమం, సాధికారత అన్ని జరగాలి" అని అన్నారు.
"గతంలో మీరుకాని, మీ పవన్ కల్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?" అన్నారు.
చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్మార్ట్ రింగ్స్ వాడుతున్నారు. ఈ స్మార్ట్ రింగ్ వల్ల హెల్త్ మానిటరింగ్ చేసుకోవచ్చని వీటిని ఉపయోగిస్తున్నారు. రక్త ప్రసరణ, హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వంటి వాటిని ఈ స్మార్ట్ రింగ్ మానిటరింగ్ చ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం సాగరతీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో కలిసి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవ�
విశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు.
"గోదావరి జలాలను మీరు వాడుకోండి.. ఇక్కడ కూడా వాడతారు" అని అన్నారు.