Home » Change
తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
నూతనంగా నియామకైన వారు తక్షణమే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.
దీంతో భర్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించాడు. తన భార్య మద్యానికి బానిసని, ఆమె ప్రవర్తనతో కుటుంబానికి అగౌరవం తెచ్చిందని భర్త పేర్కొన్నాడు. మద్యం మత్తులో వ్యవహారిస్తున్న భార్య తనను తరిమికొట్టిన వీడియోను భర్త కౌన్సెలర్కు చూపించాడ
రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ.1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు. దీంతో చిల్లర లేదనే కార�
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక విషయాన్ని తెలిపింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్ పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పు చేసింది.
ఈ విషయంలో మా(ఇండియా) అభిప్రాయాలేంటనేది అందరికీ తెలుసు. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోసే హక్కు ఏ దేశానికి ఉంటుందన్నా మేము ఒప్పుకోము. మనం దీన్ని అడ్డుకోకపోతే, మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి పాక్పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాద బా�
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తామని ఈవో తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు.
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ�
అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..?ఇప్పుడు వైఖరి ఎందుకు మారింది? అసలు పాకిస్థాన్ కు అఫ్ఘాన్ కు మధ్య ఏం జరుగుతోంది?
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగాల్సివున్న తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీలను మార