Home » Change
భారత్ -శ్రీలంక మధ్య టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేసి వెల్లడించింది.
అమెరికాలో 2001, సెప్టెంబరు 11న తూర్పు అమెరికాలో ప్రయాణిస్తున్న నాలుగు విమానాలను అల్ ఖైదా ఉగ్రవాదులు ఒకేసారి హైజాక్ చేశారు.
కొద్దిరోజులుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, RSS నేతలు లక్నో పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయని,సీఎం మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు.
కరోనా నుంచి కోలుకున్నవారు ఆ తరువాత తమ రోజువారీ చేసుకునే పనుల్లో మార్పులు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారు కరోనా ఉన్న సమయంలో ఉపయోగించిన వస్తువుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ బీజేపీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రావత్ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి తలెత్తిం�
German Prison Changes over 600 Locks: యూత్ కి సెల్ఫీలపై ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్ఫీల కోసం ఏమైనా చేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టేవారూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ సెల్ఫీలు తీసుకోవడం,
Alcohol abuse can change male DNA: మీరు మద్యం తాగుతారా? 24 గంటలూ అదే పనేనా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే.. ఈ మాట అంటున్నది మేము కాదు, సైంటిస్టులు. అతిగా మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్ఏ కూడా మారిపోతుందని నిర్ధారించారు. మందు మానేసినా, తా
sarpanch candidate win with one vote : కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కేవలం ఒక్క ఓటు సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని మార్చేసింది. మండలంలోని కందలంపాడు సర్పంచ్ గా వైసీపీ మద్దతుదారు బైరెడ్డి నాగరాజు గెలుపొందారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై విజయం సాధించారు. అతి చిన్న
another shock for lpg cylinder users: ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని భారీగా తగ్గించేసి వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో వారికి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు పెరుగుతూ వస్తున్న గ్యాస్ సిలిండర్
Modi Ready to change the laws of agriculture : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని..వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నామని అయినా రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రధాని మోడీ. పార్లమెంట్ సమావేశాలు కొనసాగ�