Home » Chaurya Paatam
చౌర్య పాఠం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల అయింది.
చౌర్య పాఠం సినిమా గత నెల ఏప్రిల్ 25న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది.
డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి ఈ చౌర్య పాఠం సినిమా తెరకెక్కించడం గమనార్హం.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తాజాగా చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా షార్ట్ గౌనులో కనిపించి అలరించింది.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా చౌర్య పాఠం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఎన్నిసార్లు అడిగినా తనకి హీరోయిన్ హగ్ ఇవ్వలేదంటూ.. టాలీవుడ్ డైరెక్టర్ 'త్రినాథ రావు నక్కిన' ఆడియన్స్ కి కంప్లైంట్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో..