Home » Cheetah
సియాయా అనే మూడేళ్ల చీతా ఈ పిల్లలకు ఐదు రోజుల క్రితం జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సం
వేటాడే సమయంలో ఈ చిరుత ఒక్కో అడుగుకు 6.7 మీటర్ల దూరం దూకుతూ వెళ్లిందని ట్విట్టర్ లో అధికారులు వివరించారు. గంటలకు 70 మైళ్ల దూరాన్ని అందుకుని మరీ పరిగెత్తిందని తెలిపింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయింది.
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో చిరుత పులి కలకలం రేపుతోంది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత సంచరిస్తోంది. పరిశ్రమలోని హెచ్-బ్లాక్ లో చిరుత దాక్కున్నట్లు తెలుస్తోంది.
దేశంలోకి చీతాల రాకతో దేశ ప్రజలు సంతోషిస్తుంటే, కునో పార్కు సమీపంలోని ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పార్కు కోసం తమ ఊళ్లను ఎక్కడ లాక్కుంటారో అని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ప్రజలు భయపడుతున్నారు.
1952లో చీతాలు అంతరించిపోతే.. ఇప్పటి వరకూ మనదేశంలో వాటిని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరగలేదా అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. వాస్తవానికి అలాంటి ప్రయత్నాలు పలు దఫాలుగా జరిగాయి. ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో ప్రయత్నాలు జరిగ�
భారత్లోకి చీతాలు అడుగుపెట్టాయి. 74ఏళ్ల క్రితం దేశంలో ఇవి అంతరించిపోయాయి. దేశంలో చీతాల సంతతిని తిరిగి పెంచడం కోసం కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట�
Cheetahs Releases: దాదాపు 74ఏళ్ల తరువాత మళ్లీ భారత్లో చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం) అడుగుపెట్టాయి. నమీబియాలోని విండ్హక్ నుంచి ప్రత్యేక విమానంలో చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు శనివారం తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన�
వన్యప్రాణులు చీతాలను నమీబియాలోని విండ్హాక్ నుంచి భారత్ కు తీసుకువస్తున్న నేపథ్యంలో.. ఆ గొప్పదనం తమదేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘2008-09లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సర్కారు చీతా ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపొందించి, ఆమోద ముద్ర �
దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుత పులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు దశలవారీగా దిగుమతి చేయనున్నారు. ఈవారం చివర్లో నమీబియా రాజధాని విండ్హోక్ నుండి ఎనిమిది చిరుతలు ఇండియా రానున్నాయి.
భారత దేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుని తిరిగి భారత్ లోని అడవులలో పెంచనున్నారు.