Home » Cheetah
ఆలయం చుట్టుపక్కల, వెనుక భాగంలో చిరుత సంచరిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లలో రికార్డ్ అయ్యాయి.
ఓ చిరుత ఫుల్లుగా మద్యం తాగింది. తను పులి అన్నసంగతి మర్చిపోయి ఏం చేసిందో తెలుసా?
నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో చిరుత సంచారం యాత్రికులను భయాందోళనకు గురిచేస్తుంది. గతంలోకూడా ఈ ప్రాంతంలో అనేకసార్లు చిరుత పులులు సంచరించాయి.
కునో నేషనల్ పార్కులో చీతాల మృతిపై చీతాల ప్రాజెక్టు అధిపతి ఎస్పీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేడియో కాలర్ వల్ల ఏర్పడిన ఇన్ఫక్షన్ వల్ల చీతాలు మరణించినట్లు వచ్చిన వార్తలను ఎస్సీ యాదవ్ ఖండించారు. రేడియో కాలర్స్ వల్ల ఒక్క చీతా కూడా మరణించలేదన�
చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. Srisailam Cheetah
అలిపిరి కాలి నడక మార్గంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7వ మైలు ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భక్తుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
బాలిక తల్లిదండ్రులు దినేష్, శశికళను పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయాలని తెలిపారు. బాలిక తల్లిదండ్రులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది.
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలకు పెట్టిన పేర్లను కేంద్ర అటవీశాఖ మంత్రి భూపిందర్ యాదవ్ తాజాగా వెల్లడించారు.