Home » Chennai
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. నడిరోడ్డుపై స్నానం చేయడం ఇప్పుడో ట్రెండ్లా ఉంది. . చెన్నైలో ఓ యువకుడు ఇదే పని చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.
ఆత్మహత్య చేసుకున్న స్నేహితునిపై కూర్చుని అఘోరా పూజలు చేశాడు. అలా చేస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందట. చెన్నైలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
చెన్నైలో కూడా పలువురు తమిళ సినీ ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రత్ బాబుకి నివాళులు అర్పించారు.
నిన్న మే 22 రాత్రి వరకు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం నిన్న రాత్రి శరత్ బాబు భౌతికకాయాన్ని చెన్నైకు తరలించారు.
విమానాలను జూన్ 4 నుంచి 22వ తేదీ వరకు కోజికోడ్, కన్నూర్ నుంచి నడపనుంది. ఇది కోజికోడ్ నుంచి జెడ్డాకు 44 విమానాలను, కన్నూర్, జెడ్డా మధ్య 13 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. రెండవ దశలో 13 జూలై నుంచి ఆగస్టు 2 మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాత్రికులను మద�
నడిరోడ్డుపై కోట్ల రూపాయల కరెన్సీ కట్టలున్న కంటైనర్లు ఆగిపోయి ఉన్నాయి. అది తెలిసిన జనాలు భారీగా వచ్చారు.
1996 నుంచి కనిపించకుండా పోయిన వ్యక్తి 2022లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడనుకున్న కుటుంబసభ్యులు అతని డెత్ సర్టిపికేట్ తీసుకున్నారు. దానిని క్యాన్సిల్ చేయమని వేడుకుంటున్నా అధికారులు వారి మొర ఆలకించట్లేదు. చెన్నైలో ఈ సంఘటన జరిగింది.
ప్రేమికుడుకోసం వెతుక్కుంటూ సుబ్బలక్ష్మీ కోయంబత్తూరు వచ్చింది. ప్రియుడు నివాసం ఉండే ఇంటి అడ్రస్సు తెలుసుకొని అక్కడికి వెళ్లింది. సుజైకి పెళ్లికావడంతో సుబ్బలక్ష్మీ, సుజై మధ్య గొడవ జరిగింది.
వీధి బాలల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాలు కూడా నోచుకోలేని జీవితాలు.. కళ్ల నిండా ఎన్నో కలలు.. వారిని దరి చేరనిచ్చేవారే ఉండరు. అలాంటి వారిని సంతోష పరిచేందుకు ఓ టీవీ షోరూం చేస్తున్న మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన తనిఖీలు చేస్తున్నారు.