-
Home » cheruku srinivas reddy
cheruku srinivas reddy
బైపోల్ రిజల్ట్ రిపీట్ అవుతుందా? దుబ్బాకలో ప్రజలు పట్టం కట్టేది ఎవరికి
Dubbak Constituency Politics : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం వైపే వుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు
Dubbak: దుబ్బాక బరిలో నిలుస్తున్న అభ్యర్థులెవరు.. ట్రయాంగిల్ ఫైట్ విజేత ఎవరు?
ఉప ఎన్నికలతో తెలంగాణాలో హై ఓల్టేజ్ క్రియేట్ చేసిన రఘునందన్ రావుకు.. రానున్న ఎన్నికలు మాత్రం సవాల్ గా మారుతున్నాయి.
ఓటమి భయంతో హరీష్ రావు, రఘునందన్ కుట్ర చేశారు.. అసత్య ప్రచారంపై ఉత్తమ్ ఆగ్రహం
uttam kumar reddy on fake news: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ �
10టీవీ లోగోతో దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై అసత్య ప్రచారం, డీజీపీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు
congress complaint to dgp: తెలంగాణ కాంగ్రెస్ బృందం డీజీపీని కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ అయ్యారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్
దుబ్బాకలో పక్కా ప్లాన్తో కదన రంగంలోకి దిగింది, గట్టి అభ్యర్థినే నిలబెట్టింది.. అయినా ఆ పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది
congress: అన్ని ప్లాన్స్ పక్కాగా వేసుకున్నారు.. లోకల్గా పట్టున్న అభ్యర్థిని పట్టుకొచ్చి నిలబెట్టారు. ప్రతి గ్రామానికి ఇన్చార్జిలను నియమించారు. స్టేట్ లెవెల్ లీడర్లందరినీ అక్కడే మోహరించేశారు. ఇంకేం.. గ్యారెంటీగా మంచి రిజల్ట్ వచ్చేస్తుందన�
దుబ్బాక ఉపఎన్నికలో ఎవరు గెలిచినా ఒక్కటే.. ఎందుకంటే..
dubbaka bypolls: దుబ్బాక ఉప ఎన్నికలను పార్టీలన్నీ చాలా ప్రిస్టేజ్గా తీసుకుంటున్నాయి. ఎట్టాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్లాన్లు వేస్తున్నాయి. సిటింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రైటింగ్ చేస్తుంటే.. టీఆర్ఎస్ను ఓడించ�
దుబ్బాకలో గెలుపెవరిది? చెరుకు శ్రీనివాస్ రెడ్డికి గాలం వేసిన కాంగ్రెస్కు షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు
dubbaka byelections: ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు యమా రంజుగా మారుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్�
చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారా ? లేదా ? చెప్పలేం – ఉత్తమ్
cheruku srinivas reddy : చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ (Congress) లో చేరుతారా అనేది ఇప్పుడే చెప్పలేనన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. దుబ్బాక అభ్యర్థిపై 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం క్లారిటీ ఇస్తామన్నారు. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి TRS �
ఉపఎన్నికల వేళ దుబ్బాకలో టీఆర్ఎస్కు షాక్, కాంగ్రెస్లోకి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
cheruku srinivas reddy: ఉపఎన్నికల వేళ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారు. గత ఎన్నికల సమయంలో తండ్రి ముత్యంరెడ్డితో పాటు టీఆర్ఎస్లో చేరారు శ