Home » Cheteshwar Pujara
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారాల టెస్టు కెరీర్ ఇక ముగిసినట్లేనా అనే ప్రశ్నకు దాదాపుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా దేశవాలీ క్రికెట్లో అదరగొడుతున్నాడు.
Cheteshwar Pujara - Ajinkya Rahane : భారత సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చెతేశ్వర్ పుజారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శతకం చేసిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ముగిసింది. క్లీన్ స్వీప్ చేయాలన్న భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. 1-0 తో సిరీస్ భారత్ సొంతమైంది. కాగా..ఈ సిరీస్లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఘోరంగా విఫలం అయ్యాడు.
వెస్టిండీస్(West Indies)తో టెస్టు, వన్డే సిరీస్లకు భారత జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్డే జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి
టీమ్ఇండియా ఈ నెలాఖరున వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత్, వెస్టిండీస్ జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి.
క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ మీదే ఉంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టే �
భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడంతో పాటు తన సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తాజాగా నయా వాల్ పుజారాను అశ్విన్ ఆట పట్టించే ప్రయత్నం చేయగా ఇందుకు పుజారా కూడా అంతే ధీటుగా �