-
Home » chief
chief
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి షాకిచ్చిన మరో యూపీ నేత
భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్లో నితీశ్ కుమార్, లాల
Russia: ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యన్ చమురు వ్యాపారి అనుమానాస్పద మృతి
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యాకు చెందిన రవిల్ అనే ప్రముఖ చమురు వ్యాపారి అనుమానాస్పదంగా మరణించాడు. రష్యా చమురు సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇలా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు.
Pawan Kalyan : తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం : పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు భాష దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ‘తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం’ అని అన్నారు. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు నిర్వహించాలన్నారు.
Block Development : ఒకే ఆఫీసులో భార్య చీఫ్..భర్త స్వీపర్
తను స్వీపర్ గా పనిచేసే ఆఫీసుకే తన భార్య చీఫ్ అవుతుందని ఆ భర్త అస్సలు ఊహించలేదు.కానీ జరిగింది. ఒకే ఆఫీసులో భార్య చీఫ్ హోదాలో ఉంటే అదే ఆఫీసులో భర్త స్వీపర్ గా పనిచేస్తున్నాడు.
T.Cong Rally : ప్రజలను దోచుకోవడానికి కరోనా అడ్డురాదు గానీ నిరసనలు తెలపడానికి అడ్డు వస్తుందా? : రేవంత్ రెడ్డి
ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలు తెలియజేస్తే వాటిని కరోనా నిబంధనలు అడ్డు వస్తాయా? అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపటానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయి�
‘తాండవ్’ వివాదం, నాలుక కత్తిరిస్తే కోటి నజరానా
Tandav : వెబ్ సిరీస్ తాండవ్ ని రోజుకో వివాదం చుట్టుముడుతుంది. ఈ వెబ్ సిరీస్లో హిందూ దేవుళ్లపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారి నాలుకలు కత్తిరిస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తామని కర్ణిసేన ప్రకటించింది. ఈ మేరకు కర్ణిసేన చీఫ్ అజయ్ సెంగార్ సంచలన ప్�
బల్దియా సమరం : దుమారం రేపుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు, ఖండిస్తున్న విపక్షాలు
Telangana BJP Chief Bandi Sanjay Comments : బల్దియా ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు వింటర్లో హీట్ పుట్టిస్తున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీ�
ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన కేంద్రం
Centre Extends Enforcement Directorate Chief’s Tenure By 1 Year ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED)డైరక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 లో జారీ చేయబడిన ఆయన అపాయింట్ మెంట్ లో మార్పులు చేయబడ్డాయని అధికారులు తెలిప�
అర్నాబ్ గోస్వామి అరెస్ట్
Republic TV Editor-in-Chief Arnab Goswami arrested రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ(నవంబర్-4,2020)ఉదయం పెద్ద సంఖ్యలో అర్నాబ్ నివాసానికి వెళ్లిన అలీబాగ్ పోలీసు బృందం ఆయనను అరెస్ట్ చేశారు. ఓ సూసైడ్ కేసులో అర్నాబ్ ని అరెస్ట్ చే
NSD చీఫ్ గా నటుడు పరేష్ రావల్ నియామకం
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) చీఫ్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ నియమితులయ్యారు. 2017 నుంచి ఖాళీగా ఉన్న NSD చీఫ్ పదవికి పరేష్ రావల్ ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవ�