Home » Chief Justice NV Ramana
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అమలు అంశం తేల్చేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పును పున: పరిశీలనకు కోర్టు ఆమోదం తెలిపింది.
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి, ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రింకోర్టు అభిప్రాయ పడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది.
సుప్రీంకోర్టులో 9 మంది కొత్త న్యాయమూర్తులతోపాటు హైకోర్టులకు 10 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్టు CJI ఎన్వీ రమణ తెలిపారు. కోవిడ్, లాక్డౌన్ ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయాన్ని అందుబాటులో తెచ్చేందుకు కృషి చేసిందన్నారు.
న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యానికి అత్యవసరమని, చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు...తక్షణ న్యాయం అనే డిమాండ్స్ పెరుగుతోందని ఈక్రమంలో నిజమైన న్యాయం దెబ్బతింటుందని ప్రజలు గుర్తించడం లేదన్నారు...
ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు.
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కోలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది.
వరంగల్ కోర్టు కొత్త భవనం ప్రారంభం
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణకు గత కొన్నివారాలుగా తాము తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా బయటపడిన సత్యం బాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ రెండు రోజులపాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొననున్నారు.