-
Home » Chief Justice of India
Chief Justice of India
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
March 4, 2024 / 01:43 PM ISTఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
March 4, 2024 / 11:05 AM ISTఅసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
Bengaluru : భార్య గురించి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఏమన్నారంటే?
August 27, 2023 / 03:30 PM ISTఉద్యోగం, వ్యక్తిగత జీవితం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని లా విద్యార్ధులకు సూచించారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. దివంగత భార్య గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్.. 22న నిర్వహించేందుకు ఎల్జీ అంగీకారం
February 18, 2023 / 06:15 PM ISTసీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నెల 22న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సమావేశం జరుగుతుంది. అదే రోజు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు స్టాండింగ్ కమిటీకి చెందిన…
Chief Justice of India: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్.. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సు
October 11, 2022 / 11:36 AM ISTభారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. కొత్త సీజేఐ ఎంపికపై కేంద్ర…
Next Chief Justice of India: ‘తదుపరి సీజేఐ ఎవరు?’ సిఫార్సు చేయాలని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ను కోరిన కేంద్రం
October 7, 2022 / 11:37 AM ISTభారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్…
CJI : చారిత్రక ఘట్టం ఒక్కరోజే 9 మంది న్యాయమూర్తుల బాధ్యతలు
August 31, 2021 / 07:22 AM IST2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం తొమ్మిది మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకోనున్నారు.
PS Narasimha : సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. పీఎస్ నరసింహ!
August 26, 2021 / 08:46 PM ISTమన తెలుగు తేజం.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.. ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. పీఎస్ నరసింహ.. 2027లో ఆయన సీజేఐ అయ్యే అవకాశం ఉంది.
First Woman CJI : 2027లో మొట్టమొదటి మహిళా సీజే ఎవరంటే? ముగ్గురిలో ఒకరికి ఛాన్స్!
August 18, 2021 / 10:59 AM IST2027లో సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా సీజీఐ రానున్నారు. ఖాళీగా ఉన్న 9 మంది న్యాయమూర్తుల పోస్టుల జాబితాను కొలీజియం ఆమోదించినట్టు తెలిసింది.
ఎన్వీ రమణ.. ది రియల్ జస్టిస్
August 7, 2021 / 07:50 PM ISTఎన్వీ రమణ.. ది రియల్ జస్టిస్