Home » Chief Justice of India
ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.
అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఉద్యోగం, వ్యక్తిగత జీవితం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని లా విద్యార్ధులకు సూచించారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. దివంగత భార్య గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నెల 22న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సమావేశం జరుగుతుంది. అదే రోజు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు స్టాండింగ్ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు సం�
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. కొత్త సీజేఐ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కసరత్తు ప్రారంభించిన విష�
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స�
2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం తొమ్మిది మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకోనున్నారు.
మన తెలుగు తేజం.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.. ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. పీఎస్ నరసింహ.. 2027లో ఆయన సీజేఐ అయ్యే అవకాశం ఉంది.
2027లో సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా సీజీఐ రానున్నారు. ఖాళీగా ఉన్న 9 మంది న్యాయమూర్తుల పోస్టుల జాబితాను కొలీజియం ఆమోదించినట్టు తెలిసింది.
ఎన్వీ రమణ.. ది రియల్ జస్టిస్