Chief Secretary

    అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫొటో తొలగించండి

    January 29, 2021 / 01:15 PM IST

    SEC Nimmagadda letter to CS : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో ఫొటీ చేసే అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఉంచటంపై అభ్యంతరం వ్యక్త�

    మాస్క్ లేదా..అయితే..నో ఎంట్రీ..ఏపీలో మార్గదర్శకాలు

    October 10, 2020 / 05:53 AM IST

    covid guidelines : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే కేంద్రం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. అలాగే..ఏపీలో వ్యాపార కార్యకలాపాలకు పున:ప్రారం

    ‘కియా’మోటార్ తరలింపు అవాస్తవం: రాయిటర్స్, లైవ్ మింట్ కథనాల్ని ఖండిస్తున్నాం: ఏపీ పెట్టుబడుల శాఖ సీఎస్ రజత్ భార్గవ్

    February 6, 2020 / 07:28 AM IST

    ‘కియా’మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్తలపై ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ‘కియ’మోటార్ సంస్థ ఏపీనుంచి తరలిపోతుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ప్రచురించాయి. దీన్ని ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ �

    రాజధాని గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లొద్దు : ఈసీకి ప్రభుత్వం లేఖ

    January 13, 2020 / 02:46 AM IST

    అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

    బ్రేకింగ్ : తెలంగాణ కొత్త సీఎస్ సోమేష్ కుమార్

    December 31, 2019 / 10:39 AM IST

    ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం

    తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు ?

    December 31, 2019 / 02:41 AM IST

    తెలంగాణకు కొత్త సీఎస్‌ ఎవరు? ఇప్పుడిదే విషయం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న సీఎస్ ఎస్‌కే జోషీ పదవీ కాలం నేటితో(31-12-2019) ముగుస్తోంది. దీంతో… ఆయన ప్లేస్‌లో ఎవరిని నియమించాలన్న విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎ�

    వార్ కంటిన్యూ : ఆ శాఖల్లో నిధులపై ఏపీ సీఎస్ సమీక్ష

    April 29, 2019 / 06:08 AM IST

    మీరు ఎన్ని విమర్శలైనా చేసుకోండి..నా పని చేసుకుంటూ వెళుతా అంటున్నారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయన రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది. సీఎస్ వరస సమీక్షలను టీడీపీ నేతలు తప�

    సర్వత్రా ఉత్కంఠ : ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ 

    April 26, 2019 / 01:03 AM IST

    ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విచారణ కోసమే వెళ్తున్నారా…? రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..?  సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్త�

    ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

    April 24, 2019 / 05:24 AM IST

    ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషన్ అధికారులు, డీజీపీ పాల్గొనడం గమనార్హం. అమరావతిలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇంకా ప్రిన్స్‌పాల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు క

    పసుపు కుంకుమ ఎఫెక్ట్ : సెలవు పెట్టిన ఆర్ధిక శాఖ కార్యదర్శి

    April 19, 2019 / 06:01 AM IST

    ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర సెలవు పెట్టడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

10TV Telugu News