chief

    ముగిసిన హైడ్రామా : సోనియాకే మళ్ళీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగింత

    August 24, 2020 / 08:16 PM IST

    కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. ఈ మేరకు ఇవాళ(ఆగస్టు-24,2020) జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో సోనియానే పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని సీనియర్‌ న

    వ్యాక్సిన్ “జాతీయవాదం”మేలు చేయదు…WHO చీఫ్

    August 7, 2020 / 05:33 PM IST

    కొన్ని దేశాలు ఇత‌రుల‌కు సాయం చేసే విధంగా లేవ‌ని, ఆ దేశాలు త‌మ స్వంత లాభాల కోస‌మే వ్యాక్సిన్ వేట‌లో ప‌డ్డాయ‌ని, అన్ని దేశాలు కోలుకుంటేనే వారికి కూడా లాభం జ‌రుగుతంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ తెలిపారు. స‌ంప‌న్న దేశాలు జాతి ప్ర‌యోజ‌నాల దృష్ట్యా �

    మున్ముందు కరోనా తీవ్రత అధికం….చాలా భయంకరమైనదని హెచ్చరించిన WHO చీఫ్

    April 21, 2020 / 07:51 AM IST

    కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి  యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�

    బ్రహ్మకుమారీస్ చీఫ్ కన్నుమూత…ప్రధాని సంతాపం

    March 27, 2020 / 09:09 AM IST

    మహిళలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనూ అతిపెద్ద ఆథ్యాత్మిక ఆర్గనైజేషన్ బ్ర‌హ్మ‌కుమారీస్ సంస్థాన్ చీఫ్ రాజ‌యోగిని దాది జంకి(104) క‌న్నుమూశారు. రెండు నెలలుగా  శ్వాసకోస సంబంధిత సమస్యలు,ఉద‌ర‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె రాజ‌స్థాన్ మౌంట్ అబూ�

    కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై….రాహుల్ సంచలన నిర్ణయం

    March 4, 2020 / 09:02 AM IST

    కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ లేమి సృష్టంగా కనిపిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ

    సైనిక్ బోర్డ్ కు రూ.కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ 

    February 20, 2020 / 08:52 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఢిల్లీకి వెళ్లిన పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. కోటి విరాళంగా ఇచ్చార

    సీమలో సేనానీ : ప్రజా సమస్యలను పరిష్కరించరా – పవన్

    February 13, 2020 / 05:55 PM IST

    కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ సర్కార్‌ ఘోరంగా విఫలమైదన్న ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. పెన్షన్ల రద్దు న

    అమరావతికి మరలా వస్తున్నా..రైతుల గొంతు వినిపిస్తా – పవన్

    February 5, 2020 / 10:25 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అక్కడ పర్యటించేందుకు ఫిక్స్ అయిపోయారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా

    బీజేపీ కొత్త చీఫ్ : JP Nadda ముందు సవాళ్లు 

    January 20, 2020 / 10:10 AM IST

    బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డా ప్రస్తుతం BJP కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడికి ఎన్నో సవా�

    అప్పుడిలా..ఇప్పుడిలా : గ్లాస్‌లో పువ్వు..కామ్రేడ్లకు పవన్ షాక్

    January 17, 2020 / 12:57 AM IST

    గత ఎన్నికల్లో ఎర్ర కండువా మెడలో వేసుకుని ప్రచారం చేసిన పవన్‌.. ఇక నుంచి కాషాయ కండువాతో ముందుకెళ్తానంటున్నారు. పోరాటం అంటే కమ్యూనిస్టులదేనని ఆనాడు పొగిడిన సేనాపతి.. ఇప్పుడు మాత్రం ముందు నుంచీ తాను కాషాయవాదినేనని చెప్పి షాక్‌ ఇచ్చారు. దీంతో ప�

10TV Telugu News