Home » chief
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ లాంగ్ మార్చ్లో పాల్గొనాలని కోరారు. సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు కన్నా. అన్ని పక్షాలను ఏకం చేయడంలో భాగంగా తొలి అ�
విశాఖలో ర్యాలీ నిర్వహించాలని జనసేనానీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. నవంబర్ 03వ తేదీన ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించనుంది. ఉపాధి దొరక్క కార్మికులు త�
ముంబైలోని ముంబైలోని ఆరే కాలనీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస�
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ(CAC)చీఫ్ పదవికి రాజీనామా చేశారు. బుధవారం(అక్టోబర్-2,2019)సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలికి ఆయన ఈ మేరకు ఈ మెయిల్ పంపారు. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు,మాజీ టీమిండియా మహిళ కెప్�
నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు
ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నలిన్ కుమార్ కతీల్ నియమితులయ్యారు. 2009 నుంచి దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి నలిన్ కుమార్ పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం కాకముందు ఆ బాధ్యతలను యడియూరప్ప నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా రా�
వీర్ సావర్కర్ ని గౌరవించని వాళ్లని తప్పనిసరిగా బహిరంగంగా కొట్టాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమంలో వీర్ సావర్కర్ పడ్డ కష్టం,ప్రాధాన్యత గురించి వాళ్లు ఇంకా రియలైజ్ అవ్వలేదన్నారు. రాహుల్ గా
26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర మాజీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరేపై భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తన శాపం వల్లే కర్కరే చనిపోయాడంటూ సాధ్వి చేసిన వ్యాఖ్యలపై �
బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సి�