chief

    కవాతు లేనట్లే : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్

    January 11, 2020 / 09:08 AM IST

    జనసేనానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. 2020, జనవరి 11వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లడం..కేంద్ర పెద్దల అపాయింట్ మెంట్ దొరకడమే కారణమని జననేన శ్రేణుల

    మచిలీపట్నంలో బాబు..హారతులతో స్వాగతం

    January 9, 2020 / 10:53 AM IST

    ఉత్కంఠ నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నంకు చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారుతులిచ్చారు. పూలు కురిపిస్తూ స్వాగతం పలికారు. జై..బాబు..అనే నినాదాలు మారుమోగాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర�

    తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్

    December 30, 2019 / 11:12 AM IST

    భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.  

    ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి శివైక్యం

    December 29, 2019 / 07:06 AM IST

    పెజావర్ మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల కిందట స్వామీజీ ఆరోగ్యం

    దేశమంతా దిశ చట్టం కోసం దీక్ష చేస్తున్న స్వాతి ఆసుపత్రికి తరలింపు 

    December 15, 2019 / 05:20 AM IST

    అత్యాచార నిందితులకు 6 నెలల్లోగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్​పర్సన్​ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను

    చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు..చెవులు కూడా వినిపించట్లేదు

    December 13, 2019 / 06:23 AM IST

    చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదనీ అందుకే మార్షల్స్ పై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి పైగా ఎదురు దాడికి దిగుతున్నారనీ..తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు అసెంబ్లీలోకి వస్తున్న సమయం

    కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ కన్నుమూత

    November 27, 2019 / 07:24 AM IST

    కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్  బుధవారం (నవంబర్ 27)ఉదయం కన్నుమూశారు. 79 ఏళ్ల సుశీల్ కుమార్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీస‌ర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత నేవీ చీఫ్ గా కార్గ�

    జగన్ రెడ్డిగారూ.. అవమానించకండి : పవన్ కళ్యాణ్

    November 19, 2019 / 04:37 AM IST

    ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య భాష గురించి మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై విపక్షాలు విమర్శలు అధికార పక్ష నాయకుల ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్వి

    రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ రిజ్మి విరాళం 

    November 15, 2019 / 05:48 AM IST

    అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో  రామ మందిరం నిర్మించటానికి ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వసీం రిజ్మి రూ. 51 వేలు విరాళం ప్రకటించారు.  ఈ సందర్భంగా గురువారం (నవంబర�

    PIJ టాప్ కమాండర్ హతం…గాజా నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్ బాంబుల వర్షం

    November 13, 2019 / 07:15 AM IST

    ఇరాన్ మద్దతుతో నడుస్తున్నపాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్(PIJ)’ అనే మిలిటెంట్ గ్రూప్ టాప్ కమాండర్ ని వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది. గాజాలో పీఐజే రెండో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ. చనిపోయిన కమాండర్ పేరు బహా అబూ అల్-అటా. ఇతడి ఇంటిపై ఇజ్రాయెల్ క�

10TV Telugu News