chief

    జనంలోకి జనసేనాని : ప్రజా సమస్యలే ముఖ్యం 

    April 24, 2019 / 01:25 AM IST

    ఎన్నిక‌ల త‌ర్వాత కాస్త విరామం తీసుకున్న జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ త్వరలోనే ప్రజ‌ల్లోకి రాబోతున్నారు. ఫ‌లితాలు ఎలా ఉన్నా నిత్యం ప్రజ‌ల్లోనే ఉండాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ అందుకోసం భవిష్యత్‌ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భా�

    ఫస్ట్ టైమ్..వార్ మెమోరియల్ ను సందర్శించిన రాష్ట్రపతి

    April 8, 2019 / 02:05 PM IST

    ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత

    స్ట్రీట్ లైట్లు ఆపడంపై పవన్ సీరియస్

    April 7, 2019 / 01:43 PM IST

    తాను ప్రచారం చేస్తుంటే స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారా ? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారు ? దద్దమ్మల్లారా..మూర్ఖుల్లారా ? అంటూ మండిపడ్డారు. లైట్లు ఆపివేస్తే ఏం గుండెల్లో ఉన్న వెలు�

    పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్

    April 6, 2019 / 08:53 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్‌లో తెలిపింది.

    గెలిస్తే ఏం చేస్తానంటే : గాజువాక నియోజకవర్గ జనసేన మేనిఫెస్టో

    March 31, 2019 / 01:34 AM IST

    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తాను పోటీ చేస్తోన్న గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు.

    వాస్తు ‘పిచ్చో’డు: లాటరీలో వచ్చిన కోట్ల ప్లాట్స్ వద్దన్నాడు 

    March 24, 2019 / 10:10 AM IST

    ముంబై: అదృష్టం అందలం ఎక్కిస్తానంటే..బుద్ధి బురుదలోకి లాగిందనే సామెత  ఊరికనే పోలేదు. సమాజంలోని పోకడలను బట్టే సామెతలు పుడతాయి. సరిగ్గా ఈ సామెతకు తగిన వ్యక్తి గురించి వింటే మాత్రం..ఓరీ వీడి అసాథ్యం కూలా..అనుకోక మానరు. కాలం కలిసి వచ్చి..కోట్లు వ�

    ముహూర్తం కుదిరింది : పవన్ నామినేషన్ వేసేది అప్పుడే

    March 19, 2019 / 03:51 PM IST

    ఎన్నికల బరిలో మొదటి సారిగా నిలుస్తున్న జనసేన పార్టీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల బర

    ఏకగ్రీవ ఎన్నిక : ఏపీ మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్

    February 7, 2019 / 01:08 PM IST

    విజయవాడ : ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నేత, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ. షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

    బతికి వస్తారంట : ఐదేళ్లుగా ఫ్రిజ్ లోనే స్వామిజీ డెడ్ బాడీ

    January 29, 2019 / 10:49 AM IST

    లుధియానా: భక్తుల నమ్మకం ఎంతగా ఉంటుందంటే.. నమ్మిన గురువులు చనిపోయినా.. బతికి ఉన్నారని నమ్ముతుంటారు. తమ గురువు మృతి చెందినా..ఆయన పార్థివ దేహాన్ని కొందరు భక్తులు ఐదేళ్ల నుంచి సంరక్షిస్తున్నారు. ఆ స్వామీజీనే అశుతోష్ మహారాజ్. ఆయన ధ్యానంలో ఉన్న�

    రాహుల్ బంపర్ ఆఫర్ : పేదల ఖాతాలోకే డబ్బులు  

    January 28, 2019 / 01:55 PM IST

    ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. పేదలపై వరాల జల్లు కురిపించారు. గెలుపే టార్గెట్‌గా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. పేదలను ఆకర్షి

10TV Telugu News