Home » children
కరోనా కష్టకాలం కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నా కూడా వైరల్ జ్వరాలు ఇప్పుడు విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.
12 ఏళ్ల్లు దాటిన వారి కోసం జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ సిద్ధం చేసిన మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ "జైకొవ్-డి" ధరకి సంబంధించి కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది జైడస్ సంస్థ.
ఓ చిలకమ్మ చిన్నారులతో దోస్తీ చేస్తోంది. స్కూలుకు వచ్చే పిల్లలతో స్నేహం చేస్తోంది.వారి భుజాలపై వాలుతుంది?వారి ముఖంలో ముఖం పెట్టి..నువ్వు నేను ఓ జట్టు అంటోంది.
చైనాలో పిల్లలకు కోళ్ల రక్తం ఇంజెక్షన్లను చేయిస్తున్నారు తల్లిదండ్రులు. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ గా కొనసాగుతోంది. ఎందుకిలా చేస్తున్నారు అంటే..
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడుతున్న పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. చిన్నారులపై పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్ని డెంగీ బాధితులతో నిండిపోతున్నాయి. నిలోఫర్ హాస్పిటల్ చిన్నారులతో నిండిపోయింది.
పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరి. ఆహారంలో స్ధూల
ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
14 ఏళ్లకే తాలిబన్ ఉగ్రవాదికి భార్యగా మారి..కన్న కూతుళ్లనే తన కళ్లముందే అమ్మేస్తే గుండెలవిసేలా రోదించింది. మిగిలిన బిడ్డల్ని కాపాడుకోవటానికి భారత్ కు..