Home » children
ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు ముప్పు పొంచి ఉందా? కంటి సమస్యలు వస్తాయా? మెల్లకన్ను సమస్య తీవ్రమవుతోందా? అంటే అవుననే
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించారు.
విశాఖలో యారాడలో దారుణం జరిగింది. సొంత పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి యత్నించాడు. బాదం పాలలో విషం కలిపి కూతురు, కొడుకుకు తాగించాడు.
శాంతిని నెలకొల్పడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పి కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద మహిళ చిన్నారిపై దాడి చేశారు.
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా టీకా అందుబాటులోకి తేవాలని ప్రపంచవ్యాప
పిల్లలపై కోవిడ్ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.
సెకండ్ వేవ్ దాదాపుగా మందగించిన కొంతకాలానికి కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కంటి మీద కనుకు లేకుండా చేస్తుండగా.. ముఖ్యంగా ఈ మూడో వేవ్ తో పిల్లలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు తల్లిదండ్రులను భయాందోళనలకు గురి చేస�
బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ కార్యాలయం తాత్కాలికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ గా మారిపోయింది. బెంగళూరు ఎన్జీఓ అయినటువంటి ఎస్ఈడీటీ, లయన్స్ బ్లడ్ బ్యాంక్, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.