Home » China News
డ్రాగన్ చేసిన పనికి అన్నీ దేశాలు ఛీ కొడుతున్నాయి. వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్బేరర్గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. అతనెవరో కాదు...
కరోనా కొత్త వేరియంట్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే.. చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పడుతుంది.
చైనాలో మళ్లీ లాక్ డౌన్..!
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్కు కొత్త తలనొప్పి..!
చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి
భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్
కరోనా వైరస్ చైనాను అల్లకల్లోలం చేస్తోంది. మృతుల సంఖ్య, వైరస్తో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నా వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఈ వ్యాధి బారినపడి
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొత్త భూతం కరోనా వైరస్ 25 దేశాల్లో విస్తరించింది. చైనాలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వేల మందికి ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. ప్రపంచాన్ని మొత్తం WHO అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచనలు జారీ చేసి�
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి భారత్ని కూడా తాకడంతో దేశం మొత్తం అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకూ కరోనా వ్యాధిని నిర్ధారించే కేంద్రం పూణెలో మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో వ్యాధి నిర్ధారణకు సమయం ఎక్కువగా పడుతోందన�