Home » China
చైనా దేశంలోని పిల్లల్లో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. చైనాలోని పిల్లలకు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్న దృష్ట్యా కేరళలోని వైద్యనిపుణులతో ఆ రాష్ట్ర
ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా పిల్లల్లో హెచ్9ఎన్2 కేసుల వ్యాప్తిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
చైనా దేశంలో మరో కరోనా లాగా మరో మహమ్మారి న్యుమోనియా మిస్టరీగా మారిందా? అంటే అవునంటున్నాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కొవిడ్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందింది. ఈ సారి పిల్లల్లో శ్వాసకోశ సమస్�
నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాత తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
హైవేలపై నిత్యం ప్రమాదం జరిగిన వార్తల్ని వింటూ ఉంటాం. డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. చైనాలో డ్రైవర్లు నిద్రపోకుండా హైవేలపై అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో చదవండి.
భారత వైమానిక దళం సరిహద్దుల్లో క్షిపణులను మోహరించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రక్షణ కోసం వైమానిక దళం అప్రమత్తమైంది. చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా మూడు ఎస్-400 క్షిపణులను మోహరించింది....
ఇద్దరు ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రం లభించింది.
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. 68 ఏళ్ల వయస్సులో లీ గుండెపోటుకు గురై కన్నుమూశారు అని చైనా అధికార మీడియా వెల్లడించింది.
1990 లలో ప్రజలు మొత్తం ఆ గ్రామం విడిచి పెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి శిథిలావస్థలో ఉన్న ఇళ్లతో ఆ గ్రామం ఘోస్ట్ విలేజ్గా పేరుబడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఆ గ్రామం ఎలా ఉందంటే?
చైనాకు డైనోసార్ ఎముకల్ని అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా పురాతన వస్తువుల్ని అమ్ముతున్న నలుగురుని అరెస్ట్ చేశారు.