Citizenship Act

    CAAపై పాక్ తీర్మాణం…భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    December 17, 2019 / 01:49 PM IST

    భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై సోమవారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో తీర్మాణం చేయడంపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్ లేదని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పాక్ తీర్మ

    రాజధానిలో పౌర “రణరంగం”…హింసాత్మకంగా ఆందోళనలు

    December 17, 2019 / 12:13 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ఉదృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే మరోసారి ఈస్ట్ ఢిల్లీలో ఇవాళ(డిసెంబర్-17,2019) నిరసనకారులు రెచ్చిపోయారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ

    కాంగ్రెస్ కు మోడీ సవాల్…పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇస్తామని చెప్పండి

    December 17, 2019 / 10:20 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని అనేకప్రాంతాల్లో నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రధాని మో�

    ‘నేను శవమయ్యాకే మీ చట్టాలు అమలవుతాయ్’

    December 17, 2019 / 02:05 AM IST

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రానికి గుండెలాంటి కోల్‌కతా నుంచి ప్రదర్శన ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి దమ్ముంటే నా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, వీరి చట్టాలన్నీ బెంగాల్‌లో తా

    పౌర “రణం” : విద్యార్థులపై దాడిని ఖండిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన

    December 16, 2019 / 12:17 PM IST

    పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు,ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబట్టారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియ�

    అందుకే బీజేపీ అధికారంలో..కాంగ్రెస్ ప్రతిపక్షంలో

    December 16, 2019 / 11:17 AM IST

    పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుని తప్పుబట్టారు కాంగ్రెస్​ సీనియర్ లీడర్,రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్​. పోలీ

    హింసాత్మక ఆందోళనలు మన ధర్మం కాదు…మోడీ

    December 16, 2019 / 09:22 AM IST

    ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. తనకు తీవ్రమైన బాధ కలిగిన రోజుగా ఈరోజును(డ�

    Citizenship Act : సౌత్ ఈస్ట్ ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు

    December 16, 2019 / 12:54 AM IST

    పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన సెగలు దహించి వేస్తున్నాయి. ఆందోళనలకు కేరాఫ్‌గా జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నిలిచింది. బస్సులు, బైక్‌లకు విద్యార్ధులు, ఆందోళనకారులు నిప్పు పెట్టడంత�

    గీత దాటితే చూస్తూ ఊరుకోను

    December 15, 2019 / 02:25 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకించి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వ�

    ఏ రాష్ట్రానికి ‘పౌరసత్వం’ అమలును తిరస్కరించే అధికారం లేదు

    December 13, 2019 / 02:53 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లు 2019 చట్టాన్ని తిరస్కరించే అధికారం దేశంలోని ఏ రాష్ట్రానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా క్రింద ఈ చట్టం అమల్లోకి వచ్చినందున ఈ కొత్త చట్టం, 2019 ను అమలు చేయడానికి ఏ రాష్ట్రం నిర�

10TV Telugu News