-
Home » CJI DY Chandrachud
CJI DY Chandrachud
ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..? ఆయన్నే తదుపరి సీజేగా చంద్రచూడ్ ఎందుకు ప్రతిపాదించారు ..!
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కొనసాగుతున్నారు. 2022 నవంబర్ 9వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు.
కోల్కతా హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నల వర్షం
విద్యార్థిని తల్లిదండ్రులకు బలవన్మరణం అని చెప్పింది ఎవరు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది.
ఒక్కరోజు నా స్థానంలో కూర్చుంటే తెలుస్తుంది..! సుప్రీంకోర్టు న్యాయవాదులపై సీజేఐ తీవ్ర అసహనం
పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
సుప్రీంకోర్టులో ఎస్బీఐకి చుక్కెదురైంది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న ఎస్బిఐ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రేపటిలోగా వివరాలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
మార్చి 12వ తేదీలోపు దాతల వివరాలను ఈసీకి, సుప్రీంకోర్టు అందజేయాలి. మార్చి 15లోపు ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్ లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు పొందుపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మహిళలు ఇంట్లో చేసే పనికి జీతం లేదు.. సీజేఐ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సమస్య భారతీయ మహిళలకు, ప్రత్యేకించి అట్టడుగున ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. వివిధ వృత్తిపరమైన రంగాలలో మహిళలు గణనీయమైన సహకారం అందించినప్పటికీ, పురుషులతో పోలిస్తే వారు ఇప్పటికీ తక్కువ వేతనంతో ఉన్నారు
మహిళ గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
శిశువులో ఎలాంటి సమస్య లేదని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇచ్చారని, గర్భం తొలగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు కొలీజియంపై కీలక ప్రకటన చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్
ఈ సందర్భంగా సుప్రీం కోర్టుపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలపై దృష్టిని ఆకర్షించిన సీజేఐ, తాను విమర్శలను ఆశావాద దృక్పథంతో చూస్తానని, ఇది వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అన్నారు
CJI DY Chandrachud : నేషనల్ జుడీషియల్ డేటా గ్రిడ్ ఫ్లాట్ ఫామ్ పరిధిలోకి సుప్రీంకోర్టు.. 80 వేల కేసులు పెండింగ్ : సీజేఐ చంద్రచూడ్
డేటా గ్రిడ్ మరింత పాదదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచుతుందన్నారు. ఇది చారిత్రకమైన దినం అని, ఈ విశిష్టమైన ఫ్లాట్ ఫామ్ ను ఎన్ఐసీ డెవలప్ మెంట్ చేసిందని పేర్కొన్నారు.
Manipur Violence: హింసను పెంచడానికి కోర్టును ఉపయోగించుకోకూడదు.. మణిపూర్ అల్లర్లపై సుప్రీం
ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ పిటిష�