Home » claim
సిరి.. వినియోగదారుల ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేసి, కొన్ని సందర్భాల్లో వాటిని థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు బదిలీ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 20 శాతం ఓట్ బ్యాంక్ సాధిం�
సీబీఐ ఈరోజు నా కార్యాలయంలోకి మళ్లీ వచ్చింది. వారికి నా స్వాగతం. నా ఇంటి మీద రైడ్ చేశారు. ఆఫీసులో రైడ్ చేశారు. నా లాకర్ తెరిచి చూశారు. నా గ్రామానికి వెళ్లి అక్కడ కూడా రైడ్ చేశారు. కానీ వారు ఇప్పటికీ కనుక్కున్నది ఏమీ లేదు. నేను ఢిల్లీలో విద్యార్థు�
వాహనం ప్రమాదం జరిగిన వెంటనే మనం ఏకంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామో సంబంధిత సంస్ధ వెబ్ సైట్ పోర్టల్ లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ నమోదు చేయాలి.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయంలో
కరోనా తీవ్రత ఎక్కువైందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని డబ్బులు కట్టనవసరం లేదని అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా కరోనా చి�
Insurance Agents killed 6 persons and claim in crores of rupees : ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులు లేదా మృతుల కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది బీమా చేయించుకుంటుంటారు. కానీ ఆ బీమా కాసుల కోసం కక్కుర్తి పడి ఏకంగా మనుషులు ప్రాణాల్నే తీసేస్తున్న ముఠాలు తయారయ్యాయి. గుట్టు చప్పుడు కాక�
No proof to back China’s claim of simultaneous Covid outbreak across nations కరోనా వ్యాప్తి విషయంలో ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చైనాలోని వూహాన్ సిటిలో పుట్టలేదని.. 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా �
73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తలపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా (Serum Institute of India (SSI))స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం, ఊహాజనితమని ప్రకటనల్లో వెల్లడించింది. ఈ మేరకు ఆ �