Home » clarity
ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని రాష్ట్రానికి అందించినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌధురి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు.
హైకోర్టు ఉన్న చోటనే పరిపాలన ట్రైబ్యునల్ శాశ్వత బెంచ్ పెట్టాలని ఓ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వీలుకాకపోతే సర్య్యూట్ బెంచ్ ఏర్పాటు చేయవచ్చన్నారు.
'మా' ఎన్నికల సమరం ముగిసినా.. మాటల సమరం మాత్రం ముగియలేదు.
బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలపై కాంగ్రెస్ తెలంగాణ కమిటీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు.
భారతీయులు ఎవరూ తమ వద్ద బంధీలుగా లేరని తాలిబన్ల అధికార సంస్థ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.
Centre Gives Clarity On Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉండదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగిస్తామని కేంద్రం అఫిడవిట్లో స్�
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. సినిమాలు ఎప్పుడొస్తాయి.. కొత్త సినిమాలు మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి అంటూ ఇండస్ట్రీలో సినిమాల గురించి చర్చ జరగాల్సింది. కానీ, ఈసారి ఆసక్తికరంగా ఎన్నికల గురించి ఇండస్ట్రీ హాట్ గా మారింది.
కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్డ్ లెసన్స్ అన్నీ టీ శాట్ యా
అదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టిన అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ జప్తు చేసినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది.
తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారా..? కోవిడ్ను నియంత్రించాలంటే లాక్ వేయక తప్పదా..? ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా..?