Home » clarity
durga temple : ఏపీ ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… రాష్ట్రంలో తెలంగాణ మద్యం ఏరులై పారుతోంది. తాజాగా దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం దొరకడం కలకలం రేపింది. నాగవరలక్ష్మి భర్తతో పాటు కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. �
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలి�
తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్న�
ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే వారికి మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, క
దర్శకరత్న దివంగత దాసరి నారాయణ రావు ఇద్దరి తనయుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా అన్నయ్య ప్రభు చేసిన ఆరోపణలపై అరుణ్ కుమార్ 10TVతో మాట్లాడారు. ‘‘నేను ఎవరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లలేదు.. నా అడ్రస్ ప్రూఫ�
పత్రికల్లో, మీడియాలో తన తల్లి గురించి వచ్చిన కథనాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
మార్చి8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు)నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుక
అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలిస్తున్నారనే దానిపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ వెల్లడించింది. కార్ల ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కియాను తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో నిజం �
దశాబ్ధ కాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న లేడీ సూపర్స్టార్ విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమా ఇచ్చిన సక్సెస్తో రాజకీయాలకు దూరమవదుతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక సినిమాలే చేస్తుందని ప్రజా జీవితానికి దూరమైనట్లే అంటూ వార్తలు వినిపించాయి.
ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాజధానిని తరలించడం లేదని మంత్రి బోత్స సత్యానారయణ ప్రకటించారు. ఏపీ శాసనమండలిలో 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి బోత్�