Home » clarity
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చారు గొట్టిపాటి రవి. టీడీపీ నుండి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న రవి వైసీపీలో చేరుతారంటూ �
రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై భారత్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ని�
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) ప్రమాదానికి గురవగా ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరగగా టైరు పగిలి డివైడర్ను ఢీకొని కారు పల్టీలు కొట్టినట్టు తెలుస్తుండగా.. ఇదే విషయమై క్లారిటీ ఇచ్
సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలంటూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారంటూ వార్తలు వచ్చిన క్రమంలో లేటెస్ట్గా కలెక్టర్ స్పందించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టుల్లో సున్నా మార్కులు వచ్చిన
టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) డైరెక్టర్ గా సినీ పరిశ్రమకు చెందిన శ్రీనివాసరెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించినట్టు వార్తలు వచ్చిన
‘రాహుల్ సిప్లిగంజ్ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్చమైన స్నేహబంధం. రాహుల్తో ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసింది’ అంటోంది పునర్నవి. ఈమె బిగ్ బాస్ 3 కంటెస్�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోరీ రిటైర్ అవుతారనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ రోజు రాత్రి 7గంటలకు తన రిటైర్మెంట్ను ప్రకటించేందుకు ధోనీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు అధి�
పార్టీ మారుతున్న వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే యోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ మారేది మాత్రం కాలం నిర్ణయిస్తుందని వేదాంత ధోరణిలో తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు
వెస్ట్ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం TDPలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత అంబికా కృష్ణ, మాజీ మంత్రి పీతల సుజాత మధ్య మాటల యుద్ధం కలకలం రేపుతోంది. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంబికా కృష్ణ ఒక్క రోజునే మాట మార్చేశారు. ప�
పొత్తు ధర్మాన్ని తాను దెబ్బతీయనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పొత్తులు కుదుర్చుకునే సమయంలో తాను అన్ని విషయాలను సీపీఐ నేతలకు తెలియచేయడం జరిగిందన్నారు. ఏపీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో జనసేన జత కట్టిన సంగతి తెలిసిందే. అయి