Home » clash
ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చ�
విశాఖ జిల్లా వాసవానిపాలెంలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. మత్స్యకారుల మధ్య వల వివాదం మళ్లీ మొదలైంది. సంప్రదాయ-రింగు వల మత్స్యకారుల మధ్య గొడవ తలెత్తడంతో.. వారు రెండు వర్గాలుగా విడిపోయారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి గొడవ మొదలైంది.
ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు.
షాంఘైలో రోజు రోజుకీకరోనా టెన్షన్..పెరుగుతోంది. ‘జీరో పాలసీ’ని విధించి జనాలకు నరకం ప్రభుత్వం నరకం చూపిస్తోంది. దీంతో ప్రజలు పోలీసులపై తిరగబడుతున్నారు.
మరోసారి చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది.షాంఘైలో ఆకలి కేకలతో జనాలు అల్లాడుతున్నారు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న దారుణ స్థితులు నెలకొన్నాయి.
ప్పుడు ఏ సినిమా వచ్చి రిలీజ్ కి అడ్డం పడిపోతుందో అని వర్రీ అవుతున్నారు స్టార్లు. అందుకే ముందు గానే 2,3 డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలా చేసినా కూడా రిలీజ్ వర్కవుట్ అవ్వడం లేదు.
అమరావతిలోని మద్దూర్ సెంటర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ లో కయ్యాలాట
అనంతపురం జిల్లాలోని ప్రముఖ కార్ల కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
కర్ణాటకలో దారుణం జరిగింది. చికెన్ కరీ వండలేదని భార్యను హత మార్చాడో ఓ భర్త. చికెన్ ఫ్రై వండలేదనే కోపంతో భార్యను చెక్కతో కొట్టగా తీవ్ర గాయాలపాలైన ఆమె మృతి చెందింది.