clash

    టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం

    September 16, 2019 / 04:57 AM IST

    గ్రామ వాలంటీర్ పై టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. నగరంలోని మండలం చల్లమ్మ అగ్రహారంలో గ్రామంలో పలు పథకాలకు అర్హులైన వారి పేర్లతో జాబితాను వాలంటీర్లు తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో నిర్

    పెట్రేగుతున్న విద్వేషం: తమిళనాడులో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

    August 26, 2019 / 07:16 AM IST

    తమిళనాడు రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వర్గానికి చెందిన కొంతమంది అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ మరో వర్గం ఆందోళన చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. �

    అసన్‌సోల్‌లో ఉద్రిక్తత : BJP – TMC వర్గాల ఘర్షణ

    April 29, 2019 / 04:11 AM IST

    వెస్ట్ బెంగాల్‌లో లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటికే ఉద్రిక్తత పరిస్థతులు తలెత్తాయి. అసన్ సోల్ 199 పోలింగ్ బూత్ వద్ద BJP – TMC నేతలు ఘర్షణకు దిగారు. వీరిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలు ప్రయత్నించాయ�

    తాడిపత్రిలో హైఅలర్ట్ : టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    April 11, 2019 / 03:40 PM IST

    అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తాడిపత్రి 243వ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పర�

    దాచేపల్లిలో ఉద్రిక్తత : పోలింగ్ కేంద్రంలోనే కొట్టుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు

    April 11, 2019 / 08:17 AM IST

    గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ వర్గీయులను టీడీప�

    చీరాల నియోజకవర్గంలో గొడవలు.. పోలీసులకు గాయాలు

    April 11, 2019 / 07:39 AM IST

    ఏపీలో ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. పిట్టువారిపాలెంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్�

    అహోబిలంలో హైటెన్షన్ : అఖిల ప్రియ భర్తకు గాయాలు

    April 11, 2019 / 04:45 AM IST

    రాయలసీమలో పోలింగ్ టెన్షన్ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. అహోబిలంలో భూమా – గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిల ప్రియ భర్తకు గాయపడ్డాడు. వెంటనే ఆ�

10TV Telugu News