Home » clash
భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో
ఢిల్లీలో ఆదివారం(ఫిబ్రవరి-23,2020)పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్పూర్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న జఫ్రాబాద్ ఏర�
వారిద్దరూ భార్యాభర్తలు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. తల్లిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం భర్త అత్తింటికి వెళ్లాడు. సీన్ కట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో
హైదరాబాద్ ముషీరాబాద్లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏపీ అసెంబ్లీ గేటు దగ్గర నిన్న జరిగిన ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన సభలో తీర్మానం పెట్టారు. తుది నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు బలపరిచ�
అసెంబ్లీ గేటు దగ్గర గురువారం(డిసెంబర్ 12,2019) టీడీపీ నేతలు, మార్షల్స్ మధ్య జరిగిన ఘర్షణ అంశం సభను కుదిపేస్తోంది. నిన్నటి ఘర్షణకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్ర�
హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.