Home » clash
ఇక గుజ్జర్ కమ్యూనిటీ నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రేమ్లాల్తో పాటు మరో 33 మందిపై ఆయుధాలతో దాడి జరిగిందంటూ రవీంద్రరావు మరాఠా కౌంటర్ కేసు నమోదు చేశారు. "పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఆలయంలోకి ప్రవే�
ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపల్ భవనంలోని మీటింగ్ హాలులోనే డెస్క్ల పైకెక్కి నానా హంగామా చేశారు. ఈ ఘర్షణలో కొందరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్గా బీజేపీ నేత సత్య శర్మ�
ఇండియాలో కూడా ఫుట్బాల్కు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. అన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు కానీ, కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్బాల్ మేనియాను వెలుగులోకి తీసుకువస్తుంటాయి. కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆదివారం ఫైనల్ మ్యా�
రెండు రోజుల వరకు నిఘా మిషన్లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్పై నిఘా ఉంచడానికి �
బర్త్ డే పార్టీ విషయంలో పదో తరగతి విద్యార్థినుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన బాలికలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా, ఆరెపల్లిలో జరిగింది.
రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జ�
కాకినాడ జిల్లా పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ జరిగింది. మున్సిపల్ సిబ్బంది, పందులను పట్టుకోవడానికి వచ్చిన వారిపై పెంపకం దారులు రాళ్ళు విసిరారు.
దాదర్లోని శివాజీ పార్కులో దరసా ర్యాలీ తీసేందుకు ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి అకవాశం లభించింది. 1966 నుంచి శివసేన ఇక్కడ దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో �
సెక్రటేరియట్ సమీప ప్రాంతాలు సహా.. నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బారికెడ్లే ఏర్పాటు చేశారు. ఎక్కడి వారిని అక్కడే ఆపుతుండడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో అయితే ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. పో
ఏపీలోని విజయవాడలో వైసీసీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. జెండా దిమ్మె విషయంలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.