Home » CM Ashok Gehlot
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న ఈ పదవికోసం పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానంకోసం ప్రియాంక, �
కన్హయ్య హత్యకు పాల్పడ్డ నిందితుల్లో ఒకడైన రియాజ్ అత్తారీ రాజస్థాన్కు చెందిన బీజేపీ కార్యకర్త అని వెల్లడించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దీనికి సంబంధించి ఆధారాలుగా ఫొటోలతో కూడిన కొన్ని ఫేస్బుక్ పోస్టులను పవన్ ఖేరా తన సోషల్ మీడియాలో షేర్ చ
నిందితులైన మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ రియాజ్లను రాజస్థాన్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా పనిచేసే సున్నీ ఇస్లామిస్ట్ సంస్థ అయిన దావత్-ఇ-ఇస్లామి అనే సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్న
రాజస్థాన్ లో కొద్దిరోజులుగా మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. గత శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ..
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ పౌరులతోపాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు.
రాజస్థాన్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ లగ్జరీ కారు బీభత్స సృష్టించింది. జోధ్పూర్లోని రహదారిపై దూసుకొచ్చిన లగ్జరీ కారు అదుపు తప్పి బైకులను ఢీకొట్టింది.
బాల్య వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ చట్టం వివాదం కావటంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకుంది.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డార. రాష్ట్రంలో బీజేపీ కుట్రలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం (జులై 25, 2020) జైపూర్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలన�
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు 5 రోజులపాటు సడలింపు ఇవ్వాలని రాజస్తాన్ ముఖ్�